ఏపీ ఎన్నికల రణ క్షేత్రంలో టీడీపీ మరోసారి పొత్తులకు తెర లేపి బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కర్నూలులో జరిగిన ముస్లిం మైనారిటీ వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇలియాస్ ఆధ్వర్యంలో జరిగిన మైనారిటీ మీటింగ్ లో పాల్గొన్న కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో మైనారిటీలను టీడీపీ కేవలం ఓటు బ్యాంక్ మాదిరిగానే చూసింది. టీడీపీలో మైనారిటీలకు కనీస మంత్రి పదవి ఇవ్వలేదు. పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఆఖరికి ఈరోజు ముస్లింలకు […]