తిరుపతి టికెట్ విషయంలో జనసేన నేతలను ఒప్పించడం పవన్ కళ్యాణ్కు తలనొప్పిగా మారింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఆరణి శ్రీనివాసులుకు కాకుండా మరో వ్యక్తికి ఇవ్వాలన్న డిమాండ్ను మరోసారి జనసైనికులు పవన్ ముందు పెట్టారు. ఆరణి ఒత్తిడితో పవన్ శుక్రవారం హడావుడిగా తిరుపతికి వెళ్లారు. సేనకు చెందిన కిరణ్ రాయల్, హరిప్రసాద్, రాజారెడ్డి, కీర్తన, సుభాషిణి, హేమకుమార్, కిశోర్, మనోజ్, టీడీపీకి చెందిన నరసింహ యాదవ్, ఊకా విజయ్కుమార్, జేబీ శ్రీనివాస్, పెద్దప్ప తదితరులతో వేర్వేరుగా భేటీ […]