ఏపీలో అభ్యర్థులు ఎంపికలో “కాపు సామాజిక వర్గానికి” కనీస ప్రాధాన్యత కల్పించకపోవడంపై రాష్ట్ర బీజేపీ అధినాయకత్వంపై కాపులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని కాపు నేతలు ఉటంకిస్తూ ఘాటు లేఖ రాశారు.. ఆ లేఖలో ఏముందంటే గతంలో బీజేపీ అగ్ర నాయకత్వము రాష్ట్రములో “కాపు సామాజిక” వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ.. కేవలం ఓట్లకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్ది, కాపులను అభివృద్ధి పథంలో నిలపాలని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దానికి నిదర్శనం […]