ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక ఉచిత విద్యుత్ ఫైల్పై డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేత సంతకం చేయించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేటలో శుక్రవారం తెల్లవారుజామున తన రెండో కుమారుడి నివాసంలో మృతిచెందారు. ఆయన నాలుగు సంవత్సరాలుగా అల్జీమర్స్తో బాధపడుతున్నారు. స్వస్థలం ఉత్తరప్రదేశ్. 1977 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల హయాంలో సీఎస్గా వ్యవహరించారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. వివిధ హోదాల్లో […]