2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలలో ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించాయి. ప్రత్యతి ప్రతిపక్ష పార్టీలు మాది గెలుపు అంటే మాది గెలుపు అంటూ హోరాహోరీ యుద్ధాన్ని తలపించాయి. మీడియా ముందుకు రావడం పాపం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద నోటికి వచ్చినట్లు విరుచుకు పడే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూగబోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ఆయా […]
జనసేన పార్టీ నేత కుప్పాల మధు కర్ణాటకలోని బీదర్లో దారుణహత్యకు గురయ్యాడు. స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. క్యాసినో కింగ్ గా పేరొందిన మధు హత్యకు డబ్బు లావాదేవీలే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీలో క్రీయాశీలకంగా ఉండే మధు మరణం క్యాసినోతో పాటు బిల్డర్ గా, ట్రావెల్స్ యజమానిగా అనేక వ్యాపారాలు చేసేవాడని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే ఏపీ కోనసీమ జిల్లాలోని అమలాపురానికి చెందిన మధు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి […]
ప్రత్యర్ధి పార్టీలపై బురద జల్లడం ఆ పై ఆ బురదను తుడుచుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ బుకాయించడమే జనసేన రాజకీయ సిద్ధాంతంగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన అసత్య ఆరోపణల నుండి విద్యార్ధులకి అందించే టోఫెల్ శిక్షణపై నాదెండ్ల మనోహర్ చేసిన నిరాధారమైన ఆరోపణల వరకు ప్రతీదీ పసలేని ఆరోపణే కావడం గమనార్హం. రాజకీయ పరిపక్వత లేని పిల్లలని తప్పుదారి పట్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చే ఎత్తుగడతోనే జనసేనపార్టీ నాయకులు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పలువురు […]
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్లే రాజకీయ పార్టీలకు అధికారం కట్టబట్టే నిర్ణేతలని పోలింగ్ శాతం చూస్తే స్పష్టమౌతుంది. ఈవీఎంల ద్వారా పోల్ అయిన ఓట్ల మొత్తంలో పురుషుల కన్నా 4,78,325 మంది మహిళా ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం వారిలో వచ్చిన చైతన్యానికి ఒక కొలబద్దగా చూడొచ్చు. ఈ ఓటింగ్ సరళిని పరీశీలిస్తే ఖచ్చితంగా అధికార పార్టీకే ఎన్నికల్లో లాభం చేకూరే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల నుండి వస్తున్న మాట. […]
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీతో రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారిన పిఠాపురంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు వైసీపి అభ్యర్ధి వంగా గీత.
సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులతో పోలిస్తే దూకుడుగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు పడనుంది. పిఠాపురం వేదికగా జరగబోయే బహిరంగ సభతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 44 రోజుల్లో ఏకంగా 118 నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహించడం విశేషం. చివరి 12 రోజుల్లో 34 సభల్లో జగన్ పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన […]
ఈనెల 13 న జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ముద్రగడ మరో లేఖతో కలకలం సృష్టిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ వాసులను, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రస్తావిస్తూ జరగబోయే ఎన్నికలలో టిడిపి, జనసేన పార్టీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి జనసేన పార్టీలను శాశ్వతంగా సముద్ర గర్భం లో కలిసిపోయేలా తీర్పుని ఇవ్వాలని కోరారు. వైయస్ జగన్ గారి ఐదేళ్ల పాలనలో పేదవాడు కడుపునిండా అన్నం తినే పరిస్థితి ఉందని, పేద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడే […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఊడిగం చెయ్యటానికి రాజకీయాల్లోకి వచ్చాడని పోతిన మహేష్ దుయ్యబట్టారు. 2014లో సాధారణ అపార్ట్మెంట్లో ఉంటున్నానని, కారు ఈఎంఐ కట్టలేనని పవన్ కళ్యాణ్ చెప్పాడని కానీ 2024 నాటికి తిరగటానికి సొంతంగా హెలికాప్టర్, 1500 నుంచి 2 వేల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని పోతిన మహేష్ ప్రశ్నించారు. ఆస్తుల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడని, నాలాంటి పార్టీని నమ్ముకున్న వాళ్లను తాకట్టు పెట్టి లగ్జరీ కార్లు కొన్నాడని, […]
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రమంతటా ఉన్న ఎన్నికల వేడి ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఈ వేడి మరొక ఎత్తుగా మారింది. పిఠాపురం రాజకీయాలు రోజుకు ఒక రీతిన మారుతూ అభ్యర్థులు, కార్యకర్తలు, నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులతో గెలుపోటములు దాగుడుమూతలు ఆడుతున్నాయి. ఈ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి వంగా గీత, కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో గెలిపించాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు. ఇటీవల కూటమి తరుపున పోటీ చేయబోయే అనకాపల్లి పార్లమెంట్ నుంచి బిజెపి తరఫున సీఎం రమేష్, జనసేన పార్టీ నుంచి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే పంచకర్ల రమేష్ బాబు, కైకలూరు నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేయబోయే కామినేని శ్రీనివాస్ లను గెలిపించాలంటూ నియోజకవర్గ ప్రజలకు […]