జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తనకు ప్రాణహానీ ఉంది పోలీసులు రక్షణ కల్పించాలని పోలీసులకి ఫిర్యాదు చేసాడు. గతంలో సీబిఐ జాయింట్ డైరెక్టర్ గా తాను పలు హై ప్రొఫైల్ కేసులను డీల్ చేశానని ఇందులో భాగంగా కొందరు నుంచి తనకు ప్రాణ హాని ఉందని, వారి నుంచి తనకు రక్షణ కల్పించాలంటూ వీవీ లక్ష్మీనారాయణ విశాఖ నగర్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ ను కలిసి ఫిర్యాదును అందజేశారు. నేను సీబీఐ […]