ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి గుడి అభివృద్ధికి వైయస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఇప్పటికే దుర్గగుడి అభివృద్ధికి సుమారు 216 కోట్ల వ్యయంతో మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నేడు పలురకాల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపనలు చేయడంతో పాటు ఇప్పటికే పూర్తయిన మల్లేశ్వరాలయంతో పాటు పలు ఆలయాలను ప్రారంభించారు. సెలవు రోజులు, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల రోజుల్లో దుర్గ గుడికి పెద్ద ఎత్తున […]