దక్షిణాది రాష్ట్రాల్లో ఉజ్వలంగా వెలుగొంది, కరువు సీమలో వేలాది రైతులకు సహకారం అందించి పాడిపరిశ్రమ అభివృద్ధికి చేయూతనిచ్చిన చిత్తూరు డైరీ చతికలపడి పోవడానికి కారణం ఎవరు? 1970 లలో 12 వేల లీటర్ల సేకరణ సామర్థ్యముతో ప్రభుత్వం ద్వారా ఏర్పాటైన డైరీ 1974-75 మధ్య కార్పొరేషన్ గా మార్చబడింది.. ఈ డైరీ కారణంగానే కరువు రక్కసి కోరల్లో చిక్కుకున్న రైతాంగం పాడి పరిశ్రమ వైపు మరలడంతో పాలసేకరణ గణనీయంగా పెరిగింది. ఈ ప్రభుత్వ డైరీ పాలవెల్లువను తట్టుకునేందుకు […]