నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనదని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పాల్గొంటున్నారు. సీఎం వైయస్ జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా సీఎం […]
‘చేనేత రంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఈ 58 నెలల్లో రూ.3,706 కోట్ల ఖర్చు చేశాం. నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు అందించాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారంతో 14వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి ప్రారంభమైంది. ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన చేనేత కార్మికులతో ముఖాముఖి […]