గోదావరి జిల్లాలో ఓటరు నాడి మారుతోంది. మొదటి నుంచీ కాపులకు కంచుకోటగా ఉండే గోదావరి జిల్లాలు ఈ సారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. మొన్నటి వరకూ పవన్ కళ్యాణ్ వారాహి మీద నుంచుని చేసిన ప్రసంగాలను చూసి ఊగిపోయిన కాపు ఓటర్లు పవన్ ని సీఎంగా చూడాలని ముచ్చట పడ్డారు. కానీ, ఒక్కసారిగా పవన్ తన ప్లేటు ఫిరాయించి, కాపు ఓటర్లనూ వారి మనోభావాలను టీడీపీకి బదలాయించాలనీ చూడటం, పొత్తు లో భాగంగా కేవలం 23 […]