వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అయిన రోజు నుండి ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం పైన జగన్ పైన వండి వార్చడం ఈనాడుకు పరిపాటిగా మారింది. ఇప్పుడు అదే క్రమంలో మంగళగిరి ఐటీ పై జగన్ వేటు అంటూ ప్రభుత్వం పై బురద జల్లే కార్యక్రమానికి తెరతీసింది ఈనాడు. మంగళగిరిలోని ఆటోనగర్లో ఐటీ టెక్ పార్కు భవనం అందుబాటులోకి రావడంతో అక్కడ […]
ఈనాడు అలియాస్ ఈనాయుడు. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది మెదళ్లలో నిత్యం విషం నింపుతూ ఉంటుంది. దిగజారుడు రాతలు రాయాలంటే రామోజీ పత్రికకు చాలా ఇష్టం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తిరుగుండదని, ఎలాంటి అరాచకాలు చేసినా అడిగే వారుండరని ఈనాయుడి భావన. అందుకే నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై దుష్ప్రచారానికి తెగబడుతూ ఉంటుంది. పల్నాడు జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జగన్ తన పార్టీ […]
దాదాపు నలభై ఏళ్లపైగా తెలుగు రాజకీయాలని తన వార్తా పత్రిక ను అడ్డుపెట్టుకుని గింగిరాలు తిప్పిన రామోజీకి ఇది గడ్డు కాలం. నన్నెవరూ ఏం చేయలేరు, నేనే ఎవరి భవిష్యత్తునైనా నిర్ణయిస్తా, నా ముందు ఎంతటివాడైనా మోకరిల్లాల్సిందే అనే అహంకారం ఉండవల్లి అనే ఓ సాధారణ పొలిటీషియన్, 50 ఏళ్లు నిండని జగన్ అనే ఓ మొండి వాడి ముందు తునాతునకలు అవుతుంది. అప్పుడెప్పుడో ఉండవల్లి మార్గదర్శి చిట్స్ మీద వేసిన కేసు ఇప్పుడు మళ్లీ రామోజీ […]
దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. దీంతో వ్యవస్థలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్లిపోయాయి. యంత్రంగమంతా ఈసీ ఆదేశాల మేరకే పనిచేస్తోంది. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఈనాడు అలియాస్ ఈనాయుడు నాటకాలు ఆడుతూ అతి తెలివి ప్రదర్శిస్తోందని విమర్శలున్నాయి. ఎన్డీఏలో చేరేశాం కదా.. ఇక దిగుల్లేదని తెలుగుదేశం అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు, వస్తువులు పంచుతున్నారు. కానీ ఈసీ ఊరుకోదు కదా.. కొరడా ఝుళిపిస్తోంది. అయితే రామోజీరావు పత్రిక వైఎస్సార్సీపీ ప్రభుత్వమే తనిఖీలు చేయిస్తోందని ఎప్పటిలాగే […]
తమ వాడు అధికారం లో లేకపోతే ఎంత మంచి జరిగినా అది మంచే కాదు, మనోడు ఎంత బ్రష్టు పట్టించినా అది మాత్రం అద్భుతం అంటూ డప్పు కొట్టే రామోజీ ఈసారి వైద్య రంగం మీద పడ్డాడు. తెలంగాణ లో ఆస్పత్రుల భేష్, ఏపీ లో తుస్ అంటూ ఓ దిక్కుమాలిన కథనానికి తెర తీశాడు.. కేసీఆర్ అధికారంలో ఉన్నని రోజులు ఎక్కడ తన అక్రమ ఆస్తుల మీద, భూకబ్జాల మీద కన్నెర్రజేస్తాడో అని రోజు కేసీఆర్ […]
అన్ని రంగాలను కవర్ చేసుకుంటూ రావాలనే ఆరాటంలో భాగం గా రామోజీ ఇప్పుడు విద్యుత్ రంగంపై పడ్డాడు.. జగన్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీలు పెరిగాయని, ట్రూ అప్ చార్జీలు వేశారని, ఓ తెగ రాసుకుంటూ వెళ్ళాడు… వాస్తవాల్లోకి వెళితే: 2014–15 నుంచి 2018–19 వరకు ఐదేళ్లకుసీఎం బాబు మంజూరు చేసిన విద్యుత్ సబ్సిడీ 17,487 కోట్లు కాగా చెల్లించింది 10,923 కోట్లు చెల్లించని మిగతా 6,564 కోట్ల భారమే వినియోగ దారులపై ట్రూ అప్ ఛార్జెస్ […]
తెలుగుదేశం, జనసేన, బీజేపీలో టికెట్ల వ్యవహారం తేలక.. కేటాయించిన చోట్ల గొడవలు జరుగుతుంటే ఆ విషయాలను ఈనాడు పట్టించుకోదు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లను ఒకే విడతలో ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై రామోజీరావు పత్రిక ఏడుపు అందుకుంది. స్థానాల కేటాయింపు విషయంలో ఈసారి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త వ్యూహాలతో ముందుకెళ్లారు. 50 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చారు. మొదటి నుంచి చెప్పినట్లు కొందరికి నిరాకరించారు. మరికొందరిని వేరే చోటకు పంపారు. […]
తెలుగుదేశం, ఈనాడు వేరు కాదు. రెండూ ఒక్కటే.. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్పై పడి ఏడుస్తుంటాయి. శనివారం నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈసీ నిబంధనలను ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా పాటించాలి. ఏ స్థాయి అధికారి అయినా.. ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా.. అధికార పక్షమైనా.. ప్రతిపక్షమైనా సరే ఎవరికీ మినహాయింపు ఉండదు. కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్సీల […]
రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ మహిళ అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే సాయి కుమారి అనే మహిళ ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తులోని కాల్సెంటర్లో పనిచేస్తుంది. కాగా ఆమె రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈనాడు కార్యాలయం నాలుగవ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందింది. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆమె కావాలని ఆత్మహత్య చేసుకుందా అనే అనుమానాలు పలువురిలో తలెత్తుతున్నాయి. యాజమాన్యం వేధింపులు, పని ఒత్తిడి కారణంగానే ఆమె […]
జగన్ ప్రభుత్వంపై అసూయతో రగిలిపోతున్న ఎల్లోమీడియా ప్రభుత్వంపై విషప్రచారం చేయడం పనిగా పెట్టుకుంది. తాజగా “తాకట్టులో సచివాలయం” అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఓ అసత్య కథనాన్ని ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ప్రజలలో భయాందోళనలు రేకెత్తించడమే ఈ కథనం ఉద్దేశ్యం.. సచివాలయాన్ని తాకట్టు పెట్టినట్లుగా వచ్చిన వార్తలను ఏపీ సీఆర్డీఏ సంస్థ అకౌంట్స్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఖండించారు. కన్హార్టియం బ్యాంకులు, హడ్కోల నుంచి ఏపీ సీఆర్డీఏ పొందిన రుణాన్ని ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి […]