టీడీపీ కి బాగా పట్టున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఆ పార్టీ కి రోజుకో ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది, సీట్ల అడ్జస్ట్మెంట్, సీనియర్లకు టికెట్ల నిరాకరణ, నేతల బ్లాక్మైలింగ్ తదితర అంశాలతో రోజూ టీడీపీ కి ఏదో ఒక తలనొప్పి తయారు అవుతూనే ఉంది. తాజాగా పెనమలూరు టీడీపీ నేత చలసాని పండు కుమార్తె స్మిత టీడీపీ నాయకత్వం పై నిరసన వ్యక్తం చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశారు .. పెనమలూరు నుండి బొడే […]