ఏపీలో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయభేరి మ్రోగించేందుకు అధికార వైయస్సార్సీపీ కీలక అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణంగానే పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గాజువాక సమన్వయ కర్తగా వరికూటి రామచంద్రరావును నియమించింది. దాంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ఆయన కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి వైయస్సార్సీపీకి రాజీనామా చేయనున్నారని ఓ వర్గం మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా వైఎస్సార్సీపీ రీజనల్ […]