ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు ఆక్సర్ పటేల్ , రిషబ్ పంత్ అధ్బుత బ్యాటింగ్ తో నిర్ణీత 20 ఓవర్లలలో 224 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆక్సర్ పటేల్ 43 బంతుల్లో 66 పరుగులు ( 5 ఫోర్లు , 4 సిక్స్ లు ) రిషబ్ […]