నర్సాపురంలో ఏ పార్టీ ఎంపీ సీటు ఎవరికీ ఇస్తారని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో వైసీపీ తమ అభ్యర్థిగా ఉమాబాలను ప్రకటించారు. ఇక కూటమి తరుపున అందరూ ఊహించినట్టుగా రఘురామరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయింపు జరిగింది. ఇప్పుడు అదే నర్సాపురం హాట్ టాపిక్ గా మారుతోంది. నరసాపురం నుండి 2014 లో వైసీపీ నుండి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే కొన్ని కారణాలతో వైసీపీతో విభేదించి టీడీపీ అనుకూల మీడియా సంస్థలతో చేరి […]