ఏపీలో 2023-24 పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.. కాగా ఈ ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి కనీవినీ ఎరుగని రికార్డును సాధించింది. మొత్తం 600 మార్కులకు గాను 599 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచింది. ఒక్క సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) మినహా మిగతా సబ్జెక్టుల్లో ఆమె వంద శాతం మార్కులు సాధించడం విశేషం. దీంతో ఇప్పుడు ఆమె సాధించిన మార్కులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా […]