ఎన్నికల నేపథ్యంలో ప్రతీ రాజకీయ పార్టీ తమ సోషల్ మీడియాను బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు కొత్త కొత్తగా టార్గెట్ పెడుతుంటాయి. ఇందులో కేవలం టీడీపీ సోషల్ మీడియాకు ఒక విభాగం పేరు పెట్టి, గత మూడు సంవత్సరాలుగా దానికి ప్రెసిడెంట్ గా వున్న నారా లోకేష్ కొత్త పుంతలు తొక్కించారు. తమ సోషల్ మీడియా విభాగానికి ‘ ఐ టీడీపీ ‘ అని పేరు పెట్టి వారి ద్వారా కేవలం వైసీపీ నాయకుల మీద దాడి చెయ్యడమే […]