స్కిల్ స్కాం కేసులో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జీర్ణించుకోలేని కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మరణించారని చెబుతూ ఆ కుటుంబాలకి సహాయార్థం నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఒక యాత్రని ప్రారంభించింది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో నిజం గెలవాలి పేరుతో సాగుతున్న యాత్ర పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, భీమడోలు ప్రాంతాలలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరిని కలవడానికి కొంతమంది తెలుగుదేశం నాయకులు ప్రయత్నించగా వారిని నారా భువనేశ్వరి సెక్యూరిటీ అడ్డుకుంది. ఏలూరు ఎంపీ […]