2024లో ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 94 మందితో తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ తాజాగా 34 మందితో కూడిన అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటించింది.
నరసన్నపేట – బగ్గు రమణ మూర్తి
గాజువాక – పల్లా శ్రీనివాసరావు
చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
మాడుగుల – పైలా ప్రసాద్
ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం – వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం – మిర్యాల శిరీష
కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు – చింతమనేని ప్రభాకర్
గోపాలపురం – మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు – భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్ – మహ్మద్ నజీర్
గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం – కందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు – అశోక్ రెడ్డి
ఆత్మకూరు – ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి – కరుగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) – గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
కదిరి- కందికుంట యశోదా దేవి
మదనపల్లి- షాజహాన్ బాషా
పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళి మోహన్