అక్షరాస్యత విషయం చర్చకు రాగానే దేశవ్యాప్తంగా అందరూ చెప్పుకునేది కేరళ రాష్ట్రం గురించి. వంద శాతం అక్షరస్యతను సాధించిన రాష్ట్రంగా కేరళ ఈ ఘనతను ఎన్నడో సొంతం చేసుకుంది.
అయితే ఇప్పుడు అనేక విభాగాల్లో కేరళను వెనక్కి నెట్టి పాఠశాల విద్యాభివృద్ధిలో దేశంలోనే ఆంధ్ర్ ప్రదేశ్ అగ్రగామిగా దూసుకుపోతోంది
విద్యారంగ ప్రగతికి ముఖ్యమంత్రై జగమోహన్ రెడ్డి చేపట్టిన సంస్కరణలు అన్యూహ రీతిలో అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి.
విద్యారంగపు వివిధ కేటగిరీలలో ఆంధ్ర ప్రదేశ్ మిగతా రాష్ట్రాల కంటే ముందంజ లో ఉంది
గత ప్రభుత్వం రాజధాని భూముల సేకరణ మీద చూపిన ఆసక్తి మిగతా రంగాల అభివృద్ధి మీద చూపకా పోవడంతో వెనకబడిన ఏపీ, ఇప్పుడు ఈ సంస్కరణల ఫలితంగా రాష్ట్రాలను దాటుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రప్రథంగా నిలుస్తోంది
ముఖ్యంగా పాఠశాల విద్యను మెరుగు పరచడానికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.
ఇటీవల ప్రధాని అకడమిక్ అడ్వైజరీ కౌన్సిల్ విడుదల చేసిన “State of foundational literacy and numeracy in India” దీన్ని నిరూపించింది.