2024 సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లు దాఖలు చేయడం, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో ఎంతమంది పోటీ చేయబోతున్నారు అనేది లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో 731 నామినేషన్లు దాఖలుగా చేయగా ఇప్పుడు చివరికి 503 మంది పోటీలో నిలిచారు. 228 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. వివిధ కారణాల […]
2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన పార్టీ నేతలతో పోలిస్తే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతూ పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ తనకు ఎందుకు ఓటు వేయాలో చాటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజా క్షేత్రంలోకి వస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శనివారం ప్రకటించారు. ఆదివారం జగన్ రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో వైఎస్సార్ సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో […]
చంద్రబాబు , జగన్ కి మద్య ఆలోచనల్లో ఉన్న తేడాని ప్రజలు నిశితంగా గమనిస్తునట్టు ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలసీలపై సోషల్ మాధ్యమాల్లో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. సామాన్య ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విధ్య, నాణ్యమైన వైద్యం, వసతి, ఉపాది. ఈ రంగాల పై జగన్ తన 5ఏళ్ళ పాలనలో ఫోకస్ చేసి పేదవారికి అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో ఏ నాయకుడు 5ఏళ్ల కాలంలో చేయలేనన్ని సంక్షేమ పధకాలు అందించి […]
దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన జగన్ , సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేనన్ని అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు. విభజనతో పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్ర కృషిచేసి సత్ఫలితాలు సాధించారు. పేద బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కడా లంచాలు తావులేకుండా సంక్షేమం అందించారు. కరోనా లాంటి […]
సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో తునిలో టిడిపి పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. యనమల కృష్ణుడు టిడిపి తరఫున తుని సీట్ ఆశించి భంగపడ్డాడు. టిడిపి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో తన అన్న యనమల రామకృష్ణుడికి నమ్మకంగా ఉంటూ వచ్చిన యనమల కృష్ణుడు టిడిపికి దూరం కానున్నారు. తునిలో రామకృష్ణుడు […]
2024 సార్వత్రిక ఎన్నికలకు మరి కొన్ని రోజుల ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆఖరి విడత ప్రచారం కోసం సిద్ధం అయ్యారు. తొలి విడతగా సిద్ధం పేరుతో రీజియన్ల వారీగా నాలుగు సభలు నిర్వహించారు, సిద్ధం పేరుతో జరిగిన సభలను తన కార్యకర్తలను ఉద్దేశిస్తూ చేపట్టిన తొలి విడత ప్రచారం కార్యక్రమం. సిద్ధం సభలో ముగిసిన వెంటనే మేమంతా సిద్ధం బస్సు యాత్ర పేరిట రాష్ట్ర మొత్తం 22 […]
ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. కానీ వైఎస్ఆర్సిపి ఇంకా ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టోని విడుదల చేయలేదు. వైఎస్ఆర్సీపీ మ్యానిఫెస్టోలో ఏమి ఉంటుందిని ఇటు ప్రజలు , అటు ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎదురుచూస్తున్నారు. టిడిపి ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక బాగాన్ని ప్రకటించింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని వచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ […]
2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు యుద్ధ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆయా రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమాలు వాడివేడిగా సాగుతున్నాయి. మరొక 18 రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలు ప్రత్యర్థి పార్టీల మధ్య పోటీని పెంచుతున్నాయి. ప్రజలకు చేరువకావడం కోసం తమ పార్టీ విధి విధానాలను ప్రజలకు తెలియజేయడం కోసం అనేక రకాల కార్యక్రమాల ద్వారా ఆయా పార్టీల నేతలు ప్రజల ముందుకు వస్తున్నారు. గత నెలలో […]