రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడెప్పుడా ప్రజానీకం ఎదురు చూస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మరో రెండు రోజుల్లో ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేస్తారని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టోను జగన్ భగవద్గీతలా, ఖురాన్లా, బైబిల్లా భావిస్తారనే విషయం ప్రజలందరికీ తెలుసు. తుదిమెరుగులు పూర్తి అయ్యాయి. గతం కంటే ఎక్కువగా సంక్షేమ […]