ఏపీలో మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వారి వ్యాఖ్యలకు బలం చేకూరుస్తూ జాతీయ స్థాయి సర్వే సంస్థలతో పాటు మెజారిటీ సర్వేలన్నీ వైసీపీదే అధికారం అంటూ స్పష్టం చేస్తున్నాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే ప్రకారం రానున్న లోక్సభ ఎన్నికల్లో 25 స్థానాల్లో 20 స్థానాల్లో అధికార వైసీపీ విజయం సాధిస్తుందని టీడీపీ కూటమి కేవలం 4-5 […]