ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా నష్టపోయిన సీమాంద్ర ప్రాంతాన్ని అభివృద్ది చేసుకుని తిరిగి తెలుగు వారి సత్తాని దేశానికి పరిచయం చేస్తూ సగర్వంగా నిలబడాలనే ఆకాంక్ష రాష్ట్ర ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఈ నేపధ్యంలోనే అనుభవం ఉన్న నాయకుడనే ఒకే కారణంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో సీమాంద్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ అదినాయకుడు చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత కేవలం అనుభవమనే ప్రాత్రిపదికన స్వల్ప ఆదిక్యతతో విజయం సాధించి అధికారంలోకి […]