పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్), ప్రశాంతిరెడ్డి దంపతులు డబ్బు గర్వంతో విర్రవీగుతున్నారని నెల్లూరు జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. కుటుంబానికి ఒక టికెట్ అని చెప్పిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వీరి విషయంలో మాత్రం మాట తప్పారు. ఎన్నికల ఖర్చులకు వందల కోట్ల రూపాయలు ఇవ్వడంతో వీపీఆర్కు నెల్లూరు ఎంపీ, ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. వేమిరెడ్డి తెలుగుదేశంలో చేరిన నాటి నుంచి డబ్బుతోనే రాజకీయాలు చేస్తున్నారు. తనకంటూ ప్రత్యేకంగా వర్గం ఏర్పాటు చేసుకునేందుకు […]