టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారని మరో మాజీ మంత్రి కడప జిల్లాలో సీనియర్ నాయకుడు వీరశివారెడ్డి ఆరోపించారు. తనకు కమలాపురం టికెట్ ఇస్తానని టీడీపీలో చేర్చుకుని నాలుగు సార్లు ఓడిపోయిన వ్యక్తికి డబ్బులు తీసుకుని టికెట్ కేటాయించారు. ఉమ్మడి కడప జిల్లాలో ఒక్కో సీటుకు చంద్రబాబు నాయుడు 20 కోట్ల నుండి 30 కోట్లు వసూలు చేశారు . మా కమలాపురం నియోజకవర్గంలో టికెట్ కేటాయించిన వ్యక్తి నా స్వగ్రామంలో ప్రచారానికి వచ్చినా, […]