ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాధా రంగ మిత్ర మండలి అధ్యక్షుడు వంగవీటి నరేంద్ర సాక్షి చర్చలో భాగంగా పలు సంచలన విషయాలు వెల్లడించారు. టీడీపీ గుప్పిట్లో ఏపీ బీజేపీ ఉందని పురంధేశ్వరి బీజేపీ కోసం పనిచేయడం లేదని, టీడీపీ కోసం పని చేస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. వంగవీటి నరేంద్ర వెల్లడించిన విషయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వంగవీటి నరేంద్ర బీజేపీ నుండి వైసీపీలో […]