ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్న సంగతి తెలిసిందే. మండే ఎండల నుండి ఉపశమనం కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మార్చి 20 బుధవారం నాడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి. ద్రోణి ప్రభావం మేరకు కోస్తాంధ్ర జిల్లాలలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ […]