ఆంధ్ర ప్రదేశ్ రాజకీయా ల గురించీ అవగాహన వున్న వారికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అందరికి సుపరిచితడు..తన రాజకీయా పోకడలతో ఎప్పుడూ మీడియా లో కనపడే వ్యక్తి. రఘురామకృష్ణంరాజు 2019 లో వైసీపీ లో జాయిన్ అయ్యి నర్సాపురం ఎంపీ గా నిలబడి గెలిచారు. అటు తర్వాత వైసీపీ లో తనకూ తగినంత ప్రాధన్యత లభించడం లేదు పబ్లిసిటీ తగినంత లభించడం లేదు అని సీఎం జగన్ మీద అలాగే పార్టీ కీలక నేతల మీద కీలక […]