మొన్న తెనాలి, నిన్న పిఠాపురం, నేడు శ్రీకాకుళం.. టీడీపీ లో భగ్గుమంటున్న లొసుగులు…. వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ను ఎప్పటి నుండో ధర్మాన ప్రసాదరావు కు ధీటుగా పోటీ లో ఉన్న గుండా కుటుంబానికి కాదని ఇప్పుడు గోండు శంకర్ కు కేటాయించారు. టీడీపీ నియోజక వర్గ ఇంచార్జ్, 2014 లో ఎమ్మెల్యే గా గెలిచిన గుండా లక్ష్మీదేవికి కనీసం సమాచారం లేకుండా గోండు శంకర్ కు కేటాయించడం తమను అవమానించడమే అని, […]