ఎన్నికల్లో టీడీపీ, బిజెపి , జనసేన పార్టీ లు పొత్తు పెట్టుకోని కూటమిగా ఏర్పడి ఎలక్షన్స్ కదనరంగంలోకి దిగారు కానీ కర్నూలు జిల్లాలో మాత్రం టీడీపీ,బిజెపి నేతలు ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో కూటమి తరుపున టీడీపీ పోటీలో నిలబడింది. అయితే టీడీపీ నాయకులు బిజెపి వారిని తీవ్రంగా అవమానించడంతో బిజెపి నాయకులు కూడా ఎలక్షన్ బరిలో నిలబడ్డారు. ఇప్పుడు ఇదే కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో […]
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది కర్నూలు జిల్లాలో పార్టీలలో వలసలు ఊపందుకున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించారు. టీడీపీలో ముందు నుండి పార్టీకీ కష్టపడిన వారిని కాదు అని డబ్బులు ఎవరు ఎక్కువ పార్టీకి ఇచ్చి ఖర్చు చేస్తారో వారికే టిక్కెట్లు కేటాయించడంతో మొదలైన రగడ అగ్గిలా రాజుకుని ఈరోజు కర్నూలు జిల్లా అంతటా వ్యాపించి టీడీపీ పార్టీని దహించి వేస్తుందిది. ఏ నియోజకవర్గం చూసుకున్న వలసలతో అట్టుడికి పోతున్నది. ఆలూరు […]
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం హోరాహోరీగా మారుతోంది. వైసీపీలో చేరికలు పెరుగుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో 2019 ఎన్నికల ఫలితాలను రిపీట్ చేయటం లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా సీట్లు రాని కూటమి నేతలను తమ వైపు తిప్పుకొనేందకు ప్రయత్నం చేస్తోంది. కర్నూలు జిల్లాలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి వైసీపీలో చేరేందుకు రంగం సిద్దమైంది. జిల్లాలో ఏరాసు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ నుంచి […]
మేమంతా సిద్ధం పేరుతో సాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర, అశేష జనవాహినితో ముందుకు సాగుతుంది. ఉమ్మడి కడప జిల్లా పర్యటన పూర్తి చేసుకుని కర్నూలు జిల్లాలో సాగుతున్న ఈ బస్సు యాత్రకు అనూహ్య స్పందన లభిస్తుంది. యాత్ర లో భాగంగా పత్తికొండ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం సహా ఇతర కర్నూలు జిల్లా నేతలు కలిశారు. వారితో సుమారు 1 గంటా 30 నిమిషాలకు పైగా చర్చలు […]
కర్నూల్ ని న్యాయ రాజధాని చేస్తాను అన్న నేపథ్యంలో నేషనల్ లా యూనివర్శిటీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇక్కడ నిర్మించ తలపెట్టటం శుభ పరిణామం అని చెప్పవచ్చు. రేపు కర్నూలులో పర్యటించానున్న సీఎం జగన్ నేషనల్ లా యూనివర్శిటీకి భూమి పూజ నిర్వహించిన తర్వాత నంద్యాల జిల్లా బనగాన పల్లికి వెళ్తారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి . […]
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మనవడి వివాహానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. కర్నూల్ లోని బళ్లారి బైపాస్ లో ఉన్న ఒక కల్యాణ మండపంలో ఈ వివాహం జరగనుంది. ఉదయం 9.30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూల్ చేరుకుంటారు అక్కడ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి మధ్యాహ్నంకు తాడేపల్లికి చేరుకుంటారు. కాగా ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుటుంబానికి దివంగత నేత వై యస్ […]
కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మొదటిసారిగా అవయవదానం జరిగింది. వివరాల్లోకి వెళితే కర్నూలు నగరానికి చెందిన గజ్జల పావని లత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఫిబ్రవరి 5న చికిత్స పొందుతున్న పావని లత బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు నిర్ధారించడంతో ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. దీంతో జీవన్ దాన్ లో రిజిస్టర్ చేసుకున్న వారి అవసరం మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిష్టాతులైన డాక్టర్ల సహాయంతో , ఖరీదైన […]
Chandrababu : తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనుభవం ఉందని చంద్రబాబు(Chandrababu)కు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఆ సమయంలో కర్నూలు జిల్లాను అభివృద్ధి చేస్తానని ఆచరణకు నోచుకోని హామీలను చంద్రబాబు గుప్పించాడు. వాటిలో ముఖ్యమైన హామీలను వాటి అమలును గమనిస్తే.. – కర్నూలును స్మార్ట్ సిటీగా రూపొందించడం – నూతన విమానాశ్రయము – ఓర్వకల్లు వద్ద నూతన పారిశ్రామిక నగరం – హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదన – టెక్స్టైల్ […]