2024 సార్వత్రిక ఎన్నికల ముందు విజయవాడ పార్లమెంట్ పరిధిలోని వివిధ పార్టీల రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వరసగా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద టీడీపీ , బీసీవై పార్టీ నేతలు ముఖ్యమంత్రి సమక్షంలో వైస్సార్సీపీలో చేరారు. కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన తర్వాత ఒకటే నినాదంతో ముందుకు వెళ్తున్నాడు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో […]