ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థలు Kakinada : జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న సరళమైన విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేందుకు ప్రముఖ సంస్థలు సిద్ధమవుతున్నాయి. తాజాగా కాకినాడలో(Kakinada) కోరమాండల్ ఇంటర్నేషనల్ సంస్థ పాస్ఫరిక్ యాసిడ్, సల్య్ఫూరిక్ యాసిడ్ తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు రూ.1,029 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాబోయే రెండేళ్ళలో ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచనున్నట్టు వెల్లడించింది. కోరమాండల్ పెట్టుబడుల ద్వారా చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ […]