తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలపై, ఇసుక దోపీడీలపై వరుస కథనాలు రాస్తూ వస్తున్న తెలంగాణం పత్రిక-న్యూస్ లైన్ తెలుగు ఛానెల్ కి చెందిన జర్నలిస్ట్ శంకర్ పై నిన్న రాత్రి పాశవికంగా దాడి జరిగింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు 20 మంది రౌడీ మూకలు ఒక్కసారిగా శంకర్ ను చుట్టుముట్టి దాడి చేశారు. దాంతో మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన అతని ఆఫీసు […]