ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డిజి సీతారామాంజనేయులు, విజయవాడ సిటీ క్రాంతి రాణాను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరిద్దరిపై ఫిర్యాదులు ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు. ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఫిర్యాదు మేరకు బదిలీలు చేసినట్లు సమాచారం. విజయవాడలో సిద్ధం బస్సు యాత్రలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి […]