2014లో నవ్యాంధ్ర ఏర్పడ్డాక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం చేయని దోపిడీ అంటూ లేదు. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉన్న తెలంగాణలో ఎమ్మెల్సీ కొనుగోలు కేసులో ఇరుక్కుని ఉన్నపాటుగా ఆంధ్రలో రాజధాని అవశక్యత ఉన్నట్లు ముందుగానే తనకు కావాల్సిన వారి చేత అమరావతిలో భూములు కొనుగోలు చేపించి తర్వాత అక్కడ రాజధాని ఏర్పాటు చేశాడు. ప్రస్తుత కేసు విషయంకు వస్తే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అధికారాలు మొదట ఒక ప్లాన్ […]