పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్ సురేష్ కుమార్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 6,23,092 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవ్వగా 5,20,564 విద్యార్థులు పాస్ అయ్యారు, 1,02,528 మంది ఫెయిల్ అయిన విద్యార్ధులు ఉన్నారు. పదవ తరగతి ఫలితాల్లో […]