మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఆశయాలను సాధించేందుకు కష్టపడి పనిచేస్తానని ఆయన కుమారుడు, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. నెహ్రూ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. నెహ్రు ఘాట్ వద్ద ఆయన విగ్రహానికి అవినాష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడారు. నెహ్రూ ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి పని చేశారు. ఐదుసార్లు శాసనభ్యునిగా, ఒకసారి మంత్రిగా ఉన్నారు. పేద ప్రజల కోసమే బతికారు. మాట […]