గత కొంతకాలంగా అనేక సభల్లో ఒకదానికొక దానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు జ్ఞాపకశక్తి ఈరోజు వ్యక్తులని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరింది. ఒక దశలో ఆయన మాటలు పరిధి దాటుతున్నాయి.
టీడీపీకి ఓటు వేయండి’ అంటూ కొద్దిరోజులు పచ్చ మూక ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోంది.
2014 - 19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన హంగామా అంతాఇంతా కాదు. ప్రజల సొమ్మును మంచినీళ్లలా ఖర్చు చేసిన చరిత్ర ఆయనది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.
చంద్రబాబు పరిపాలన మొదలు రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు టిడిపి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమాత్రం అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాదులో తమ నివాసాలు ఏర్పరచుకొని ఎన్నికల వేళ ఆంధ్రకి వచ్చి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు, అలాంటివారిని ప్రజలు దూరం పెడతారని విశ్వసిస్తున్నానని చెప్పారు.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్ బైపాస్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు.
ఒరిజినల్ అనే పదానికి వ్యతిరేఖ పదం గా డూప్లికేట్ కి బదులుగా "చైనా ప్రోడక్ట్" అని వాడటం ఆనవాయితీ, ఎందుకంటే ప్రపంచంలో పేరుమోసిన ప్రతీ కంపెనీ ప్రోడక్ట్ కి డూప్లికేట్ ప్రోడక్ట్ లు తయారు చేసి మార్కెట్ లోకి ఎగుమతులు అవుతాయి.
2003-04 సంవత్సరంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కేవలం ఐఎంజీ భారత్ కంపెనీ ఏర్పాటైన 4 రోజుల్లోనే వేల కోట్ల విలువచేసే 400 ఎకరాలకు కట్టబెట్టారు.
తెలుగుదేశం తొలి జాబితా ప్రకటించేందుకు చాలా కష్టపడ్డానని అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కోటి మందికి పైగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు తీసుకుని ఎన్నో తర్జనభర్జనల తర్వాత ఎంపిక చేశామని వెల్లడించారు. అయితే రోజు మారాక ఆయన స్వరం మారిపోయింది. సీట్లు పొందిన అభ్యర్థుల పనితీరు సరిగా లేకుంటే మార్చేందుకు ఎంత మాత్రం వెనుకాడనని హెచ్చరించారు. ఈ విషయం ఎల్లో మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఎన్నో వడపోతల తర్వాత ఎంపిక చేశానని చెప్పిన నారా […]