ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా ఓట్ల వేటలో ప్రచార బిజీలో మునిగిపోయిన రాజకీయ నాయకులు ఎన్నికల అనంతరం ఫలితాల వెలువడే సమయం కొద్దిరోజులు ఉండటంతో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీ అధినాయకులకి 5ఏళ్లకి ఒకసారి విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబ సభ్యులతో గడపటానికి దొరికే విలువైన సమయం ఇదే అని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఏపీలోని ప్రధాన పార్టీ అధినేతలైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. […]
ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే కనుమరుగు కావడం ఖాయమని భావించిన టీడీపీ ఎలాగైనా గెలవాలని కుట్రలకు తెరతీసింది. సీఎం జగన్ తన ఐదేళ్ల పాలనలో మహిళలకు పెద్ద పీట వేసి అనేక పథకాలను వారికి నేరుగా అందించడమే కాకుండా పలు కీలక పదవులను మహిళలకు కట్టబెట్టి మహిళల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.
ఇప్పటికే పార్టీలేదు బొ* లేదు అన్న అచ్చం నాయుడి వీడియో లీక్ కావడం, పార్టీ ఓడిపోతుందని తెలుగుదేశం అభ్యర్ధులే మీటింగ్ లో చెప్పిన వీడియో లీక్ కావడంతో ఈ లీకుల బెడద నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్న తెలుగుదేశం శ్రేణులకి మరో బాంబులాగా చంద్రబాబు భార్య భువనేశ్వరి బూతులు మాట్లాడుతున్న ఆడియో లీక్ అయి వారి మెడకు చుట్టుకుంది.
కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించిన వ్యక్తి. ఎప్పుడూ ఆయన వ్యాఖ్యలతో రాజకీయాల్లో దుమారం రేపుతూనే ఉంటారు. అయితే ప్రస్తుతం రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబుపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో కలవరం రేపుతున్నాయి.
గత కొంతకాలంగా అనేక సభల్లో ఒకదానికొక దానికి ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు జ్ఞాపకశక్తి ఈరోజు వ్యక్తులని కూడా గుర్తుపట్టలేని స్థితికి చేరింది. ఒక దశలో ఆయన మాటలు పరిధి దాటుతున్నాయి.
టీడీపీకి ఓటు వేయండి’ అంటూ కొద్దిరోజులు పచ్చ మూక ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.
చంద్రబాబు పరిపాలన మొదలు రాజకీయాలు చూసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు టిడిపి ప్రభుత్వానికి ఉన్న బాధ్యత ఏమాత్రం అనేది కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హైదరాబాదులో తమ నివాసాలు ఏర్పరచుకొని ఎన్నికల వేళ ఆంధ్రకి వచ్చి ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు, అలాంటివారిని ప్రజలు దూరం పెడతారని విశ్వసిస్తున్నానని చెప్పారు.