మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన భీమా మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించిన భీమాకి కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించగా ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్గా నటించారు. కాగా ఈ చిత్రంలో గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. మరోవైపు రామాగా […]