రానున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపి, టిడిపి, జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమిలో భాగంగా జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు నేడు బి ఫారాలు అందజేయనున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ రోజు ఉదయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకుని, కూటమిలో భాగంగా తమ పార్టీ పోటీ చేయబోయే 21 నియోజక వర్గాలకు సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ […]