కర్ణాటక నుండి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న అలుగు పొలుసులను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ఈబీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బెంగళూరు నుంచి విజయవాడ వెళుతున్న జబ్బార్ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా రవాణా చేస్తున్న అలుగు పొలుసులను గుర్తించారు. మొత్తం మూడు బ్యాగుల్లో ఉన్న 57 కిలోల అలుగు పొలుసులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్ […]