ఏపిలో అత్యంత ఆసక్తికరమైన పోటి వున్న నియోజక వర్గాల్లో ఒకటిగా ఉండి నియోజకవర్గం వుంది దానికి కారణం ఇక్కడ అత్యంత వివాదాస్పద నాయకుడిగా పేరున్న రఘు రామ కృష్ణంరాజు పోటిలో వుండటమే. రఘు రామ కృష్ణంరాజు వ్యవహార శైలి రాజకీయాల్లో మొదటినుండి వివాదాస్పదం గానే ఉంటుంది. ప్రస్తుతం టీడీపీకి అందులో చంద్రబాబుకు అత్యంత ఆప్తుడిగా ఉన్న రఘు రామ కృష్ణంరాజు ఉండి టీడీపీ టికెట్ మాజీ ఎంఎల్ఏ శివరామ రాజుకు ఇప్పిస్తా అని తన చుట్టూ తిప్పుకొని […]
తెలుగుదేశం పార్టీ కంచుకోటైన ఉండి అసెంబ్లీ సీటుకు ఈసారి గండిపడేలా ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ ఒక్క 2004 తప్ప అన్ని ఎన్నికల్లో టిడిపినే గెలిచింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆ సీటుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకి సీటు నిరాకరించారు. ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న రామరాజుకి సీటు కేటాయించడం జరిగింది. 2009,2014 ఎన్నికల్లో గెలిచిన శివరామరాజును 2019 సార్వత్రిక ఎన్నికలకు నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయమని అధిష్టానం […]
పనీ పాటా లేకుండా పడున్న సచివాలయ ఉద్యోగులట. నిన్నటి వరకు వాలంటీర్ల మీద ఏడ్చి వారి విధుల నుండి వారు దూరం జరిగేలా చేసిన పచ్చ బ్యాచ్, ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల మీద పడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాకా అసలు ప్రభుత్వ ఉద్యోగాలే ఇవ్వలేదని అన్నం తినే నోటితోనే అంత పెద్ద అబద్ధం ఆడే బాబు అండ్ కో, ఎల్లో మీడియా సడన్ గా సచివాలయ ఉద్యోగులు 1.35 లక్షల మంది ఉన్నారనే విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.. […]
టీడీపీ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉన్నవాటికి నేడు అభ్యర్థులను ప్రకటించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు . పెండింగ్ లో ఉన్న తొమ్మిది అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు నిర్ణయించిన అభ్యర్థులు వీరే అసెంబ్లీ అభ్యర్థులు చీపురుపల్లి – కళా వెంకట్రావు భీమిలి – గంటా శ్రీనివాసరావు, పాడేరు – వెంకట రమేశ్ నాయుడు, దర్శి – గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు – వీరభద్రగౌడ్, […]
నర్సాపురంలో ఏ పార్టీ ఎంపీ సీటు ఎవరికీ ఇస్తారని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో వైసీపీ తమ అభ్యర్థిగా ఉమాబాలను ప్రకటించారు. ఇక కూటమి తరుపున అందరూ ఊహించినట్టుగా రఘురామరాజుకి కాకుండా భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ కేటాయింపు జరిగింది. ఇప్పుడు అదే నర్సాపురం హాట్ టాపిక్ గా మారుతోంది. నరసాపురం నుండి 2014 లో వైసీపీ నుండి రఘురామ కృష్ణంరాజు గెలుపొందారు. అయితే కొన్ని కారణాలతో వైసీపీతో విభేదించి టీడీపీ అనుకూల మీడియా సంస్థలతో చేరి […]
పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు కీలక దశకు చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ తరుపున గెలిచిన రఘురామ కృష్ణరాజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విభేదించి మరో పార్టీలో చేరకుండా, రాజీనామా చేయకుండా వైఎస్ఆర్సీపీ లోనే కొనసాగుతూనే పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేక రాగం అందుకొని టీడీపీ, బీజేపీలతో జత కట్టాడు. ప్రతి రోజు టీవీ డిబేట్ లలో పాల్గొంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మన్ననలు పొందాడు. ఇలా నాలుగు సంవత్సరాలు కాలం సాగదీసిన తర్వాత […]
అంతన్నాడింతన్నాడే రామరాజు…. పులివెందుల సభ అన్నాడే కృష్ణరాజు… నా సత్తా చూడమన్నాడే విగ్గు రాజు… చూపకుండ నాన్చుతున్నాడే సీటు లేని రాజు. అని పాపం పులివెందుల ప్రజలు పాడుకుంటున్నారు. కరోనా వచ్చి ప్రజల టైము బాగోనపుడు, ఢిల్లీలో గెస్ట్ హవుసుల్లో కుర్చుని… పదే పదే యూట్యూబు లైవులకి వచ్చి…. విపరీతంగా విశ్లేషణలు చేసిన టైములో పాపం అప్పటి యంపీ రఘురామ కృష్ణంరాజు పులివెందుల ప్రజలకి భారీ ఆఫర్ ప్రకటించారు. వైసీపీ కి భయపడి నాలుగేళ్ళు ఢిల్లీలోనే ఉండిపోయినపుడు, […]