ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్థి చదువు మాత్రమే అని నమ్మే వైఎస్ జగన్ చేపట్టిన విద్యా సంస్కరణలు అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకుంటున్నాయి. విద్యపై ప్రభుత్వం చూపిన శ్రద్ధ, సంస్కరణలు మారిన పరిస్థితులు, సాధించిన ఫలితాలు ఇప్పటికే ఐక్యరాజ్య సమితి వరకు చేరగా.. తాజాగా ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో మనబడి నాడు-నేడు పై చర్చ జరిగింది. […]