రాయలసీమ కరువు గురించి, దుర్భిక్షం గురించి ఒక్క కథైనా రాయని కథకుడు ఉండరు. తరతరాలుగా కరువుతో, కక్షలతో మగ్గిపోయిన రాయలసీమ ప్రాంతం ముఠాదారుల పెత్తనం కింద నలిగిపోయింది. అభివృద్దికి దూరంగా మిగిలిపోయింది. అయితే ఇది గతం.. కారణం నేడు గతానికి భినంగా ఆలోచించే నాయకులు పాలకులవ్వడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్ గారు బాధ్యతలు చేపట్టిన రోజునుంచే ఆయన పుట్టి పెరిగిన రాయలసీమ ప్రాంత అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు. ఒకపక్క సంక్షేమాన్ని అందిస్తూనే మరోపక్క యువత, […]