తాజాగా బాపట్ల జిల్లా రేపల్లెలో ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగసభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏమన్నారంటే...
టీడీపీకి ఓటు వేయండి’ అంటూ కొద్దిరోజులు పచ్చ మూక ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోంది.
2024లో ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒకవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా మరోవైపు టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో గెలవబోయేది ఆ పార్టీనే అంటూ ఇండియా టుడే యాంకర్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజ్ దీప్ […]
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రగతిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోకు రూపకల్పన చేశారని, వారి కలలకు వాస్తవ రూపం ఇచ్చారని అనకాపల్లి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి ముత్యాలనాయుడు అన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం అప్పులు పాలవుతుందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. అవే సంక్షేమ పథకాలను అమలు చేస్తానని సిగ్గు లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారని విమర్శించారు.
2024 సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. నామినేషన్లు దాఖలు చేయడం, స్క్రూటినీ, నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో ఎంతమంది పోటీ చేయబోతున్నారు అనేది లెక్క తేలింది. ఆంధ్రప్రదేశ్ లో 25 లోక్ సభ నియోజక వర్గాల పరిధిలో 731 నామినేషన్లు దాఖలుగా చేయగా ఇప్పుడు చివరికి 503 మంది పోటీలో నిలిచారు. 228 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. వివిధ కారణాల […]
2024 సార్వత్రిక ఎన్నికలకి రెండు వారాల సమయం మాత్రమే ఉన్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధం పేరుతో మూడో విడత ప్రచారాన్ని ప్రారంభించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ […]
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన పార్టీ నేతలతో పోలిస్తే సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకం అయిన ముఖ్యమంత్రి జగన్ ఎన్నికలకు సమాయత్తం అవుతూ పలు బహిరంగ సభలు నిర్వహిస్తూ తనకు ఎందుకు ఓటు వేయాలో చాటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించిన ప్రచార సభలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో […]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ప్రజా క్షేత్రంలోకి వస్తున్నారు. ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ శనివారం ప్రకటించారు. ఆదివారం జగన్ రాష్ట్ర వ్యాప్త ప్రచారాన్ని ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో వైఎస్సార్ సర్కిల్లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతి పార్లమెంట్ పరిధిలో వెంకటగిరిలో త్రిభువని సర్కిల్లో జరిగే సభకు హాజరవుతారు. అనంతరం మూడు గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని కందుకూరులో కేఎంసీ సర్కిల్లో […]
చంద్రబాబు , జగన్ కి మద్య ఆలోచనల్లో ఉన్న తేడాని ప్రజలు నిశితంగా గమనిస్తునట్టు ఉన్నారు. అందుకే చంద్రబాబు పాలసీలపై సోషల్ మాధ్యమాల్లో విపరీతమైన సెటైర్లు పేలుతున్నాయి. సామాన్య ప్రజలకి ముఖ్యంగా కావాల్సింది నాణ్యమైన విధ్య, నాణ్యమైన వైద్యం, వసతి, ఉపాది. ఈ రంగాల పై జగన్ తన 5ఏళ్ళ పాలనలో ఫోకస్ చేసి పేదవారికి అందించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. గతంలో ఏ నాయకుడు 5ఏళ్ల కాలంలో చేయలేనన్ని సంక్షేమ పధకాలు అందించి […]
దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్లో ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చిన జగన్ , సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునుంచే దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు చేయలేనన్ని అనేక సంస్కరణలు తీసుకుని వచ్చారు. విభజనతో పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తీవ్ర కృషిచేసి సత్ఫలితాలు సాధించారు. పేద బడుగు బలహీన వర్గాలని అభ్యున్నతి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి ఎక్కడా లంచాలు తావులేకుండా సంక్షేమం అందించారు. కరోనా లాంటి […]