‘చేనేత రంగానికి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిచ్చింది. ఈ 58 నెలల్లో రూ.3,706 కోట్ల ఖర్చు చేశాం. నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు అందించాం’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆయన చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారంతో 14వ రోజుకు చేరుకుంది. గుంటూరు జిల్లా నంబూరు బైపాస్ నుంచి ప్రారంభమైంది. ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం సీకే కన్వెన్షన్ హాల్లో జరిగిన చేనేత కార్మికులతో ముఖాముఖి […]
చంద్రబాబు నాయుడి పాలనలో సహకార రంగం రూపురేఖలు కోల్పోయింది. సంఘాలన్నీ నష్టాల ఊబిలో కూరుకుపోయాయి. అదే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. అనేక చర్యలు తీసుకోవడతో దేశంలో ఏ రాష్ట్రాంలో లేని విధంగా మన రాష్ట్రంలోని 2,037 పీఏసీఎస్లు (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు) అభివృద్ధిపథంలో దూసుకెళ్తున్నాయి. ఐదు సంవత్సరాల క్రితం చూసిన సంఘాలను ఇప్పుడు చూస్తే ఇంతలా అభివృద్ధి చెందాయా అనిపించకమానదు. ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ హయాంలో […]
అమరావతి పరిధి గ్రామాల్లోని నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఇకపై ఆ ప్రాంత పేదలకు రెట్టింపు పెన్షన్ అందించాలని గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో అమరావతి రాజధాని పరిధిలోని సుమారు 17, 215 నిరుపేద కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి గ్రామాల నిరుపేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమరావతి రాజధాని పరిధి గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం రూ. 2500 పెన్షన్ అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ […]
చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయంటూ టీడీపీ అనుకూల మీడీయా నిత్యం ఊదే గాలి వార్తల బుడగ పగిలిపోయింది. చంద్రబాబు మీడియాని అడ్డంపెట్టుకుని చేసుకునే ప్రచారం తప్ప ఆయన పాలనలో పెద్దగా పెట్టుబడులు ఏమీ రాష్ట్రానికి రాలేదని ఇప్పటికే అనేక నివేదికలు లెక్కలతో స్పష్టం చేస్తున్నా అవేమీ తెలియనట్టు నిత్యం బొంకుతూ వచ్చిన తెలుగు తమ్ముళ్ళుకి గొంతులో పచ్చి వెలక్కాయ పడేలా ఇండస్ట్రియల్ ఎంట్రపెన్యూర్స్ మెమరాండం ఇచ్చిన నివేదిక ఇప్పుడు మరోసారి వాస్తవాలని వెలుగులోకి తెచ్చింది. ఐఈఏం […]
పాడిందే పాట పాచిపళ్ళ దాసుడా అన్నట్లు జగన్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని టీడీపీ అనుకూల మీడియా & సోషల్ మీడియా వదులుకోవడం లేదు. జరిగిన నిజం కళ్ళకు కనబడుతున్నా అసత్య కథనాలతో గోబెల్స్ ప్రచారానికి తెరతీస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా విశాఖ పర్యాటకాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మొదటిరోజే తెగిపోయిందంటూ టీడీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారానికి తెరలేపగా దానికి వంతపాడుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియా […]
2019 లో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసాక వైద్య రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టి విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారు. నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి మౌలిక వసతులను కల్పించిన జగన్ ప్రభుత్వం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ని నెలకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అందులో భాగంగానే వైద్య శాఖలో 54 వేల పోస్టుల్ని భర్తీ చేయడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతీ ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించేలా ఫామిలీ డాక్టర్ విధానానికి జగన్ […]