‘చేనేతలను చాలా పార్టీలు చిన్నచూపు చూస్తుంటాయి. కానీ గుర్తించింది ఒక్క జగనన్న మాత్రమే’ అని రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింకా విజయలక్ష్మి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర శనివారంతో 14వ రోజుకు చేరుకుంది. మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో చేనేత కార్మికులతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. నేను చేనేత బిడ్డను. మధ్యతరగతి కంటే దిగువన ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. సాధారణ మహిళనైన నన్ను జగనన్న […]
2014 లో ప్రతి వర్గానికి ఏదొక హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అతని తనయుడు లోకేష్ గెలిచిన తరువాత ఇచ్చిన మేనిఫెస్టోని డిలీట్ చేసుకొని హామీలను గాలికి వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్నడంతో నోటికి వచ్చిన హామీని ఇస్తున్నారు. తాజాగా మంగళగిరిలో అధికంగా ఉన్న చేనేతలకు మరోసారి 2014 లో ఇచ్చిన హామీలనే మరోసారి 2024 లో అధికారంలోకి వస్తే ఇస్తామని హామీ ఇస్తున్నారు. చేనేతలకు జీఎస్టీ రద్దు చేస్తాము అని ముడి సరుకు ధరలు […]
మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో చేనేతలకు పూర్వ వైభవం తెస్తానని లోకేష్ హామీ ఇచ్చాడు.. గత చరిత్ర చూస్తే టీడీపీ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలు లాంటివి. ఒక్కో కులానికి అరడజను చొప్పున హామీలు కురిపించి అధికారంలోకి వచ్చిన వెంటనే వారి మేనిఫెస్టో ని టీడీపీ వెబ్సైట్ నుండి తొలగించిన చరిత్ర వారిది. ఇక చేనేతల విషయానికి వస్తే, చేనేతలకు ఇల్లు షెడ్డు కలిపి ఒకే చోట నిర్మిస్తాం అని యువగళం లో పలుమార్లు హామీ […]
ఏపీ పద్మశాలి కార్పొరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పద్మశాలీలకు జగనన్న ప్రభుత్వంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. చేనేత వృత్తిలో ఉన్న పద్మశాలీయులకు అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా విజయం తర్వాతనే పద్మశాలీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. 2020 అక్టోబర్ 18న ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత చైర్ పర్సన్ గా నన్ను నియమించగా, నాతో పాటు 12 జిల్లాలకు చెందిన పద్మశాలిలని […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు తీపికబురు చెప్పింది. పవర్ లూమ్ చేనేతలకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్కి 94 పైసలు రాయితీ కల్పిస్తూనే ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పవర్ లూమ్స్ ద్వారా చీరలను నేసే నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చేనేత మగ్గంపై నేసే చీరలను హ్యాండ్ లూమ్స్ అని, విద్యుత్ సాయంతో నడిచే యంత్రాలతో తయారుచేసే చీరలను పవర్ లూమ్స్ అని […]
తెలుగుదేశం హయాంలో కుదేలైన చేనేతల బతుకుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంక్షేమ వెలుగులు నింపింది. రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు బతుకులు వారివి. ఏళ్ల తరబడి మగ్గం నేస్తూ వెన్ను కుంగిన జీవితాలు.. రాత్రింబవళ్లు పనిచేసినా నోట్లోకి కడుపు నిండా తినలేని పరిస్థితులు. అలాంటి వారికి నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాట ఎనలేని ధైర్యం నింపింది. జగన్ శ్రీకారం చుట్టిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం నేత కార్మికులకు అండగా నిలిచింది. ఈ పథకం […]