కొంతమంది టీడీపీ నాయకులు చూపిస్తున్న అతి తెలివితో ఆ పార్టీ క్యాడర్ బలైపోతుందనే వాదన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి పెట్టిన ఖర్చును ఒక్క దెబ్బతో రాబట్టుకునే పథకం మూలాన టీడీపీ క్యాడర్ కుదేలైపోతుంది. కొన్ని నియోజకవర్గాల్లో సేకరించిన సమాచారం ప్రకారం టీడీపీ నుండి పోటీ చేసిన వ్యక్తులే గుట్టు చప్పుడు కాకుండా వైసీపీ గెలుస్తుందని పందెం కాయడంతో కింద స్థాయి కార్యకర్తలు అవాక్కవుతున్నారు. టీడీపీ అభ్యర్ధులు వైసీపీకి […]
ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా ఓట్ల వేటలో ప్రచార బిజీలో మునిగిపోయిన రాజకీయ నాయకులు ఎన్నికల అనంతరం ఫలితాల వెలువడే సమయం కొద్దిరోజులు ఉండటంతో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీ అధినాయకులకి 5ఏళ్లకి ఒకసారి విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబ సభ్యులతో గడపటానికి దొరికే విలువైన సమయం ఇదే అని చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఏపీలోని ప్రధాన పార్టీ అధినేతలైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విదేశాలకి వెళ్లారు. […]
రాష్ట్రంలో ఎన్నికలు అంటే బెట్టింగ్ రాయుళ్లకి చేతినిడండా పని తయారైంది. ఎన్నికలకి నెలరోజుల ముందునుండే బెట్టింగ్ రాయుళ్ళు రంగంలోకి దిగిపోయి వివిధ అంశాలపై బెట్టింగులకి తెరలేపుతున్నారు. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు? ఎవరి మెజారిటీ ఎంత ? ఏ ప్రాంతంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి లాంటి అనేక అంశాలపై బెట్టింగులు జోరుగానే సాగాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈసారి బెట్టింగుల్లో హాట్ టాపిప్ గా మారింది మాత్రం పవన్ కళ్యాణ్ , జనసేన పార్టీలే […]
జగన్ వ్యక్తిత్వంపై, జగన్ ప్రభుత్వ పనితీరుపై ఎప్పుడు ఏదొక అర్థం లేని విమర్శలు కురిపిస్తూ ప్రజల మైండ్ సెట్ ని కంట్రోల్ చేసే థీయరీని చంద్రబాబు మొదటినుండి ఫాలో అవ్వడం అందరికి తెలిసిన విషయమే. అనుకూల ఛానల్స్ లో తలకమాసిన వారిని ఆర్ధిక వేత్తలుగా , రాజకీయ విశ్లేషకులుగా ట్యాగులు తగిలించి నిత్యం జగన్ పై జగన్ ప్రభుత్వంపై నిందలు మోపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల ఇన్స్టాలో రీల్స్ చేసుకునే […]
రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఫలితాలపైనే ఉంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతుంది. రాష్ట్రంలో అనేకమంది ప్రజలు తిరిగి జగన్ ప్రభుత్వమే మళ్ళీ అధికారం ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తుంటే ఒక వర్గం మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని వాదిస్తున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా కోట్లల్లో బెట్టింగ్ కూడా సాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఎన్నికలు ముగిసే సమయానికి చంద్రబాబు ఆధ్వర్యంలోని ఎల్లో మీడియా కుటమి అధికారంలోకి […]
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి కోసం ఈనాడు అలియాస్ ఈనాయుడు పత్రికా విలువలను వెయ్యి అడుగల గొయ్యి తీసి పాతిపెట్టేసింది. ఓ వైపు ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
టీడీపీకి ఓటు వేయండి’ అంటూ కొద్దిరోజులు పచ్చ మూక ప్రజలకు ఐవీఆర్ కాల్స్ చేయిస్తోంది. ఎన్నికల నేపథ్యంలో ఎల్లో మీడియా ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేస్తోంది.