ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 23న ప్రోగ్రెస్ రిపోర్టులు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ భావించింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ పంపిణీలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ ముఖ్య ఉద్దేశం వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల పురోగతి, చదువు, హాజరు శాతం పెంపు తదితర అంశాల పై సమావేశం నిర్వహించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం . వైయస్ […]
స్మార్ట్ ఫోన్.. ప్రపంతం ఇప్పుడు దీని ఆధారంగానే నడిస్తోందని చెప్పుచ్చు. ప్రతి రంగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఎన్నికల నిర్వహణలో ఈసీ అనేక యాప్స్ను అందుబాటులోకి తెచ్చింది. అక్రమాల కట్టడి, ఫిర్యాదుల స్వీకరణ, అనుమతుల జారీ తదితర వాటి కోసం ఉన్న యాప్స్పై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ఓటర్ హెల్ప్లైన్ యాప్. ఇందులో కొత్తగా ఓటును నమోదు చేసుకోవచ్చు. డిజిటల్ ఓటర్ స్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓటర్ల జాబితాలోని జనాభా, ఇతరుల పేర్లు, వివరాలను తెలుసుకోవచ్చు. ఎన్నికల […]
దేశంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది, మన రాష్ట్రంలో ఏప్రిల్ మూడో వారంలో 18 న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ లోపల రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతను, ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించినున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించి, జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇక ఇప్పుడు క్షేత్ర స్థాయిలో తెలుసుకుందామని జిల్లాల […]
ఈ నెల 17వ తేదీ జరిగిన ప్రజాగళం సభ ఫెయిల్యూర్ ని పోలీసులపై నెట్టేందుకు టీడీపీ, జనసేన ప్రయత్నించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ ఫెయిల్యూర్పై ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేనకు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. పరిధిలో లేని అంశంపై తమకు ఫిర్యాదు చేశారని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ, జనసేన సభ విఫలం కావడానికి పోలీసులే కారణమంటూ గగ్గోలు పెట్టింది.సభలో మైకులు పని చేయకపోవడనికి, ఫ్లడ్డ్ లైట్ స్టండ్ల పైకి […]
2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ప్రకటించే అడ్డగోలు హామీల అమలు సాధ్యాసాధ్యాలను ప్రశ్నించే హక్కు ఓటర్లుకు ఉంది అని ఒక ప్రశ్నకు బదులుగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తూ ప్రస్తుతం తమిళనాడులో ఉన్న ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేయకూడదు , అలా చేస్తున్న వారిని కట్టడి […]